Saturday, May 18, 2024
Homeజాతీయం

జాతీయం

మోదీ దేశానికి ప్రధానా.. కర్ణాటకకు ప్రధానా ?

తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకి మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి నష్టపోయిన వరి పంటను పరిశీలించి బీజేపీ, మోదీ చర్యలపై సీరియస్ అయ్యారు. అకాల వర్షాలతో తెలంగాణకి నష్టం...

అగ్నిప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనం

బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు బాలికలు సజీవ దహనమైయ్యారు. ముజఫర్‌పూర్‌ లో నరేష్‌రామ్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్న గుడిసెలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎగిసిపడి.....

కరోనాతో 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17 మంది మృతి

గత కొన్ని రోజులుగా 10 వేలకు చేరువలో నమోదైన కేసులు.. ఇప్పుడు 5 వేలకు తగ్గాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.10 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ...

తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్ పురియా హత్య

ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ హత్య జరిగింది. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రత్యర్థి గ్యాంగు సభ్యులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు....

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు

తమిళనాడులో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తేని,కృష్ణగిరి, ఈరోడ్, నీలగిరి,విరుధునగర్, సేలం,నమక్కల్, కన్యాకుమారి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. వర్ష ప్రభావం తీవ్రంగా ఉండటంతో తేని,తెంకావిలో జలపాతాలను మూసివేశారు. వర్షాల ధాటికి వాహనాల...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics