Saturday, May 4, 2024
Homeజాతీయం

జాతీయం

సోనూసూద్‌ ను హెచ్చరించిన రైల్వే అధికారులు

గ‌త నెల డిసెంబ‌ర్ 13న సినీ నటుడు సోనూసూద్ ట్విట్ట‌ర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్‌ ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ కనిపించారు. రైల్ హ్యాండ్‌ ను...

అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల్లో గుర్తించిన 11 వేరియంట్లు

ఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్లు బయటపడటం కలకలం రేపుతోంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా...

చలి పులి.. ఢిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. బుధవారం 4.4డిగ్రీల సెల్సియస్‌గా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు .. గురువారం ఉదయం 3 డిగ్రీలకు...

అదుపులోనే కరోనా. కొత్తగా 188 కేసులే

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు చాలా స్వల్పంగా నమోదవుతున్నాయి. చైనాలో కరోనా ప్రభావం భయపెడుతున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ మనకు తక్కువగానే ఉంది. గడిచిన...

కోతులతో సెల్ఫీ. లోయలో పడి వ్యక్తి మృతి.

కోతులతో సెల్ఫీ కోసం ప్రయత్నించి లోయలోపడి మృతి చెందాడు ఓ యువకుడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో బోర్ నుంచి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics