ఏ రాష్ట్ర ప్రజలైనా ద్వేషాన్ని తిరస్కరించి.. అభివృద్ధికి ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ...
కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరురుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని...
ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్ ఆరో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు...
సిపిఐ రాష్ట్ర కార్యలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. కూనం నేనీ సాంబశివ రావు మాట్లాడుతూ.. గడిచిన నెల రోజులుగా బీజేపీ హటావో దేశ్...
రేపు(బుధవారం) కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం గం. 7.00ల నుంచి సాయంత్రం గం. 6.00ల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి. ఉదయం...