కొద్ది రోజుల వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు..పస్తుతం తగ్గాయి. నిన్న(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ఇవాళ (సోమవారం) ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు...
ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్రం నిషేధించింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు.. కశ్మీర్ లో తమకు పని చేస్తున్న టెర్రరిస్టులు ఈ యాప్స్ ద్వారా సమాచారం...
హైదరాబాద్: కేరళలో ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందని కేరళ సీఎం పినరాయి విజయన్ అన్నారు. ఈ సినిమా...
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ వ్యాఖ్యలు ఆపార్టీని ఇరుకున పెట్టాయి. అభివృద్ధికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పాలని.....