Monday, May 6, 2024
Homeజాతీయం

జాతీయం

ఓట్లు పడవని బీజేపీ రాజకీయ కక్ష.. 50 వేల మందిని రోడ్డుకీడ్చే ప్రయత్నం

ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరం బన్‌భూల్‌పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ఇండ్లు కట్టుకొని...

ఫిబ్రవరిలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రెండో ప్రయోగం.. ఈ ఏడాదిలోనే చంద్రయాన్-3 మిషన్!

స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (SSLV) రెండో ప్రయోగాన్ని ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. 108వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సోమనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంపై క్లారిటీ...

అమెరికాలో భారతీయ ఫ్యామిలీ సూసైడ్.. టెస్లా కారుతో 300 అడుగుల లోయలో పడ్డా..

అమెరికాలో నివసించే భారతీయ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని.. టెస్లా కారులో ప్రయాణించి 300 అడుగుల లోయలోకి డ్రైవ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కారులోని వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. భారత సంతతి వ్యక్తి...

క‌శ్మీరీల‌ను బీజేపీ రాక్షసులుగా చిత్రీకరిస్తోంది

జమ్ము కశ్మీర్ లోని రాజౌరీలో  ఉగ్ర‌దాడి నేప‌ధ్యంలో బీజేపీపై జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌శ్మీర్‌లో అమాయ‌కులు చనిపోతే  బీజేపీకి ల‌బ్ధి చేకూరుతుందన్నారు....

ఆ ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్‌వే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్‌వేనని నిర్ధారణ అయ్యింది. శ్రద్ధావాకర్‌విగా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics