శ్రీలంకతో నేడు రెండో టీ20 లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ టీ20 లో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో చివరికి...
ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ని డెహ్రాడూన్ లోని ప్రైవేటు హాస్పటల్ నుండి ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించనున్నారు. గత శుక్రవారం పంత్ నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మోకాలులో...
హైదరాబాద్ : నగరంలో మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ సందడి చేయనున్నది. ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు.
తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈరోజు ఈవెంట్ టికెట్స్...
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
దీపక్ హుడా (40 నాటౌట్), అక్షర్ (31 నాటౌట్) దూకుడుగా అడటంతో టీమిండియా...