కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కల్లు గీత కార్మికులు చెట్టు మీది నుంచి పడి చనిపోతే.. ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు....
ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య...
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల కోసం స్థానిక పోలీసులు అభయ అప్లికేషన్ను రూపొందించడం ప్రశంసనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు సాగిన జిల్లా పోలీస్...
తెలంగాణలో నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. తెలంగాణ సెట్స్ కన్వీనర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...