రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే బలం ఉందన్నారు....
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కటికూడా సరిగ్గా అమలు చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ఎప్పటి నుంచో...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి...
రాష్ట్రంలో ఉక్కపోత తగ్గింది. నిప్పుల కొలిమిలా తయారైన రాష్ట్రానికి అకాల వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దయినప్పటికీ..ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం కలిగింది. హైదరాబాద్...
పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరుకానీ పలు విభాగాలకు చెందిన 40 మంది అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సస్పెన్సన్ వేటు వేశారు. ఎన్నికల ట్రైనింగ్ కు హాజరుకావాలంటూ ఎన్నిసార్లు...