అందరికీ న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదాయూలో జరిగింది. మౌకు చెందిన జడ్జి జ్యోత్స్నా రాయ్ ఏడాది కిందట అయోధ్య నుంచి బదాయూ సివిల్ కోర్టుకు బదిలీ...
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు సర్కారు కీలక సూచన ఒకటి చేసింది. విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూచించింది. లింక్ చేసుకోవడంతో పవర్ ఎప్పుడు కట్...
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు నాలుగో రోజు...
రంగారెడ్డి జిల్లా మణికొండలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కిరాణా కొట్టుకు వెళ్లిన తల్లీకొడుకులపై దాడి చేశాయి. ఈ దారుణ ఘటన శ్రీనివాస నగర్ కాలనీలో ఆదివారం జరిగింది. కిరాణ కొట్టుకు...
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...