Friday, May 3, 2024

బీఆర్ఎస్ తో మా మైత్రి కొనసాగుతుంది

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ తో మా మైత్రి కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె సాంబశివరావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు బీఆరెస్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. మునుగోడు లో బీజేపీ ని ఓడగొట్టడానికి సిపిఐ, సిపిఎం లు కీలకంగా వ్యవహరించాయని గుర్తుచేశారు.

కమ్మ్యూనిస్ట్ లతో కలిసి లేము అని సీఎం కేసీఆర్ ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. సిపిఎం, సిపిఐ లు కలిసి ఉండాలని, పనిచేయాలని నిర్ణయించామని ఎంబీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలిపారు.

Latest News

More Articles