Friday, May 3, 2024

మీ తాతయ్యని చెప్పుతో కొట్టింది ఎవరు.. నారా బ్రాహ్మణికి సూటి ప్రశ్న

spot_img

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. నారా బ్రాహ్మణి మాటలు నవ్వుకునేలా ఉన్నాయని కొట్టిపారేశారు. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టాలేమో అని. నారా బ్రాహ్మణి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి పోసాని స్పష్టం చేశారు.

మీ తాతయ్యను ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్యను చంపింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల కోసం జైలుకు వెళుతున్నానని చెబుతున్న చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిందీ, 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నది కూడా ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినవాళ్లనే జైలుకు పంపుతారని పోసాని.

Latest News

More Articles