హైదరాబాద్: ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని, ప్రజల కోసం పనిచేసే పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరేడు దశాబ్దాలుగా గెలిపించిన పార్టీలు ప్రజలకు...
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు తేలింది.
అయితే, ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యాధికారులు...
మహారాష్ట్రలోని ఠానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో 24గంటల వ్యవధిలో 18మంది మృతి చెందారు. ఈ మరణాలపై పురపాలక శాఖ కమిషనర్ అభిజిత్ బంగార్ ఆదివారం సాయంత్రం విచారణకు ఆదేశించారు. మృతుల్లో 10...
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక ఇంట్లోకి చొరబడిన చిరుత.. పెంపుడు కుక్కను చూసి భయపడి పారిపోయింది. తొలుత పడుకున్న కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.
అయితే ఆ కుక్క గట్టిగా మొరగడంతో చిరుత భయపెడి...
హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను...