సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జంగమ సమాజ్ భవన నిర్మాణానికి 10 గుంటల భూమిని కేటాయిస్తూ భూ పత్రాలను అందించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా...
సంగారెడ్డి జిల్లా తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. డిగ్రీ చదివే విద్యార్థినిపై ప్రేమోన్మాది ప్రవీణ్ బ్లేడుతో హత్యాయత్నం చేశాడు. అయితే, చేతికి స్వల్ప గాయాలతో విద్యార్థిని అఖిల బయట పడ్డది....