యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంతో పాటు వర్గల్ ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తొలిసారిగా తెలంగాణలోని రెండు ఆలయాలకు భోగ్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సంవత్సరం దేశంలోని...
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. కోఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా...
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు,...
నిజామాబాద్ : బీఅర్ఎస్ పాలనలో అన్నిమతాలను ఒకే రీతిలో చూసామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పండగ సందర్భంగా ప్రభుత్వం తరపున కొత్త బట్టల పంపిణీ చేసే ఒరవడిని బీఆర్ఎస్ చేపట్టిందని పేర్కొన్నారు. సిరికొండ...
హైదరాబాద్: తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడురోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ...