హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...
హైదరాబాద్: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని, సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతుంది. రెండవరోజు కూడా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి తెలంగాణలో వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని.. తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం...
11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసింది తెలంగాణ ప్రభుత్వం. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5 లక్షల...
అమెరికాకు వ్యవసాయ మంత్రి నేతృత్వంలో అధికారుల బృందం పయనం కానుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 3 వరకు అమెరికా పర్యటన కొనసాగనుంది. ఆగస్టు 29 నుంచి 31 వరకు ఇల్లినాయిస్...