గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. సూరత్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సూరత్ లో ఇద్దరు...
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఏదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల వేళ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వారిలో కొంతమంది అభ్యర్థులకు బీఫారమ్ లు అందించింది. ఓ నలుగురు అభ్యర్థులకు మాత్రం బీ...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని..వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ అన్నారు. నోయిడా లోకసభ స్థానం నుంచి పోటీ...
రామనవమి సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథకాలు పన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ(బుధవారం) ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో రామ నవమి వేడుకలకు దౌర్జన్య సంఘటనల...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని...