అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని...
మల్కాజ్గిరి పార్లమెంట్లో మనకు పోటీ కాంగ్రెస్తో కాదు.. బీజేపీతోనే అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగనివ్వొద్దని ర్ సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో...
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇక...
లోకసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో అభ్యర్థుల అన్వేషణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే బీజేపీ తన ఐదవ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో...