భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్ 1ప్రయోగం చేపట్టిన రోజే...
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ను ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు...
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(BBC) నూతన చైర్మన్గా తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు....
చంద్రయాన్- 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఆదిత్య ఎల్-1...