మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణంలోని అటవీ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు తల్లి కొడుకులను చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. గతంలో తనపై ఉన్న కేసు విషయమై లక్ష్మణ్ అనే యువకుడు సెక్షన్...
ఎల్బీనగర్లో పరిధిలో చిరుత కలకలం రేగింది. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్, రోడ్ నెంబర్ 6లో చివరన ఓ ఇంటిపై చిరుత పులి నిద్రించినట్లు గుర్తించారు. రాత్రి 12.30 గంటలకు ఇంటిమిద్దపై చిరుత పులి...
కరీంనగర్ పట్టణంలో ఓ ఎలుగుబంటి శుక్రవారం రాత్రి నుంచి హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్లపైకి వచ్చిన ఎలుగు.. నగరవాసులను పరుగులు పెట్టిస్తోంది. నిన్న రాత్రి నగర శివారులోని రజ్వి చమన్...