విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో టీంఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెచ్చిపోయాడు. తన టెస్ట్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 277 బంతులు ఆడిన జైస్వాల్.....
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో టెస్టు తొలి రోజు ఆట...
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్...
ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్లో భారత్ మరోసారి భారీ స్కోరుచేసింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల...
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాభవం మూటగట్టుకుంది....