71వ మిస్ వరల్డ్ పోటీకి భారతదేశం పూర్తిగా సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ, ముంబై ప్రధాన కేంద్రాలుగా ఈ పోటీలు జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ 18 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమై...
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న...
తెలంగాణలోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో విషాదం నెలకొంది. ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు గాయమై వైమానిక దళ అధికారి మరణించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం...
భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే వందేభారత్ రూపంలో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందే భారత్ రైళ్ల వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా... కొత్తగా...
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది. ఈ...