ఇంటర్ బోర్డు నిబందనల ప్రకారం నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని తెలిపింది. దీంతో ఇప్పటి విద్యార్థులు చాలాఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్ధులు పరీక్షలు కూడా రాయకుండానే వెనుదిరిగారు. ఆదిలాబాద్ లో ఓ...
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న 1 నిమిషం నిబంధనను సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే...
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని టైంటేబుల్ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికలు,...
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల(అక్టోబర్) 19వ తేదీ నుంచి 25 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లకు...