Sunday, May 5, 2024

19 నుంచి జూనియ‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెల‌వులు

spot_img

రాష్ట్రంలోని జూనియ‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల(అక్టోబర్) 19వ తేదీ నుంచి 25 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు హాలిడేస్ గా తెలిపింది.

ఇది కూడా చదవండి: వరంగల్‌ తో పాటు ఏపీలో ఐటీ సంస్థలు రావాలి

Latest News

More Articles