ఏ రాష్ట్ర ప్రజలైనా ద్వేషాన్ని తిరస్కరించి.. అభివృద్ధికి ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ...
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం.. ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ.. అనేక...
‘ఉద్యోగుల వల్లే దేశం బాగుంది.. వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ గన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అని ఆమె ఉద్యోగులను అభినందించారు....