తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైన ఈ కౌంటింగ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే...
నేడు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజ్భవన్లో పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్తో భేటీ అయ్యారు సీఎం.
రాజ్భవన్లో పెండింగ్...
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ గా గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
హైదరాబాద్: మంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి.. గనులు, భూగర్భ వనరులశాఖను సీఎం కేసీఆర్ కేటాయించారు. రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై.. మహేందర్రెడ్డితో ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో...