రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత మూడేండ్ల నుంచి వరుసగా 60 లక్షల ఎకరాలు దాటిన వరిసాగు ఈ వానకాలం ఆల్టైం రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది. నిరుటి సాగు...
హైదరాబాద్: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని, సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు...
నేడు రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. 11వ విడత రైతు బంధు నిధులు ఈరోజు రైతుల ఖాతాల్లో పడగానే తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. తెలంగాణ రైతులంతా కేసీఆర్ ని రైతుల రారాజుగా అభివర్ణిస్తూ...
నల్లగొండ జిల్లా: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి...
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ వినిపించింది కేసీఆర్ సర్కార్. ఇటీవల అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సదుద్దేశంతో ఎకరాకు పదివేల పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు....