ఈ రోజు తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశం లో కార్యకర్తలు మనసు విప్పి తమ అభిప్రాయాలు చెప్పారు....
కరీంనగర్లో బండి సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు గంగుల కమలాకర్. ఎన్నికల్లో బండి సంజయ్ డబ్బులు పంపిణి చేసినట్టు ఈ సందర్భంగా సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టారు గంగుల ....
తెలంగాణాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది, అధికార BRS మాత్రం మళ్ళీ గెలిచేది మేమే అంటూ చాలా ధీమాగా ఉంది. ఇక విజయం దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పార్టీలలో బీజేపీ మరియు కాంగ్రెస్...
హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ది పై అధ్యయనం చేయడానికి రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లు దక్షిణ కొరియా...