Thursday, May 2, 2024

హైదరాబాద్ హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలోవ్యక్తి దారుణ హత్య

spot_img

జీడిమెట్ల హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు నిన్న(మంగళవారం) రాత్రి మద్యం సీసాలతో తలపై దాడి చేసి హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బీహార్‌ రాష్ట్రానికి చెందిన రమేష్ రామ్(48)అనే వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా పొలీసులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ ఫేక్ ప్రొఫైల్ నిందితుడి అరెస్టు

Latest News

More Articles