Friday, May 17, 2024

Admin

2155 POSTS
0 COMMENTS

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ చరిత్ర సృష్టించాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా Zp చైర్మన్ లు,...

సాయిచంద్‌ మరణం పార్టీకి తీరని లోటు..!

ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ అకాల మరణం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో...

తొమ్మిదేండ్లలో చూసింది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది..!

తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జర్నీ ఇప్పుడే మొదలైందని..కేసీఆర్‌ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్‌రామ్‌గూడలో...

సామాజిక, ఆర్థిక కులగణనను కేంద్రం వెంటనే చేపట్టాలి

హైదరాబాద్: బీసీ/ఓబీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి సామాజిక, ఆర్థిక కులగణన ను వెంటనే కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ను...

ముగిసిన సాయి చంద్ అంత్యక్రియలు..!

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు ముగిసాయి. అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు అభిమానులు. సాయిచంద్ చితికి కుమారుడు నిప్పు పెట్టగ.. జోహార్ సాయి చంద్...

చిరుతను భయపెట్టిన కుక్క..!

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఒక ఇంట్లోకి చొరబడిన చిరుత.. పెంపుడు కుక్కను చూసి భయపడి పారిపోయింది. తొలుత పడుకున్న కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా మొరగడంతో చిరుత భయపెడి...

సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సీఎం కేసీఆర్ రేపు(శుక్రవారం) ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్ కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. దీని కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి అల్లోల...

ఏపీలో కరెంట్‌ షాక్‌తో రైతు, మెకానిక్‌ మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో కరెంట్‌ షాక్‌ తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మర కొండూరు గ్రామానికి...

క్రేడాయ్ ప్రారంభోత్సవం లో మంత్రి కేటిఆర్ భావోద్వేగం..!

నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో తెలంగాణ క్రేడాయ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటిఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సాయిచంద్ మరణ వార్త విన్నాక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేద్దామనుకున్నాం అయినప్పటికీ తప్పనిసరిగా...

దేశంలో మ‌త‌ ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టించేందుకు ప్ర‌ధాని మోదీ ప్రయత్నం

చెన్నై: దేశంలో మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల‌ను సృష్టించేందుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ అన్నారు. దేశంలో ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేయాల్సి అవ‌స‌రం ఉంద‌న్న ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలపై...

Admin

2155 POSTS
0 COMMENTS
spot_img