సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా Zp చైర్మన్ లు,...
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో...
తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని..కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్గూడలో...
హైదరాబాద్: బీసీ/ఓబీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి సామాజిక, ఆర్థిక కులగణన ను వెంటనే కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ను...
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు ముగిసాయి. అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు అభిమానులు. సాయిచంద్ చితికి కుమారుడు నిప్పు పెట్టగ.. జోహార్ సాయి చంద్...
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక ఇంట్లోకి చొరబడిన చిరుత.. పెంపుడు కుక్కను చూసి భయపడి పారిపోయింది. తొలుత పడుకున్న కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.
అయితే ఆ కుక్క గట్టిగా మొరగడంతో చిరుత భయపెడి...
సీఎం కేసీఆర్ రేపు(శుక్రవారం) ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్ కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. దీని కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి అల్లోల...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మర కొండూరు గ్రామానికి...
నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో తెలంగాణ క్రేడాయ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటిఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. సాయిచంద్ మరణ వార్త విన్నాక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేద్దామనుకున్నాం అయినప్పటికీ తప్పనిసరిగా...