Friday, May 3, 2024

Admin

2155 POSTS
0 COMMENTS

బాలుడికి కరెంట్ షాక్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని కమాసిన్ రోడ్‌లోని బాబేరు కొత్వాలి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి...

పోడు భూములకు నేడు పట్టాలు.. అసిఫా‎బాద్‎కు సీఎం కేసీఆర్

జల్‌, జంగల్‌, జమీన్‌ అని నినదించిన గోండు వీరుడు కుమ్రంభీం పుట్టిన గడ్డ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల పట్టాల పంపిణీని శుక్రవారం ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల ‘పోడు’కల నేటితో...

14 మంది బందీలను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్: సుకుమా జిల్లా బుర్కాపాల్ లో బందీలను మావోయిస్టులు విడుదల చేశారు. దీంతో వివిధ గ్రామాల ప్రజలు ఇండ్లకు చేరుకున్నారు. బూర్కాపాల్ పంచాయితీ ఉపసర్పంచ్ మడవి గంగ తోపాటు 14 మంది...

ఈటెల భద్రతపై డీజీపీ అంజనీ కుమార్ కు రిపోర్ట్ ఇచ్చిన డీసీపీ..!

గత రెండు రోజులుగా ఈటల రాజేందర్ భద్రతపై తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మొదటగా స్పందిస్తూ.. ఈటల రాజేందర్ తనకు అన్నయ్య లాంటివాడని, వెంటనే తెలంగాణ డీజీపీని ఈటల...

ఆడపిల్లల డ్రీమ్స్ కు  పీరియడ్స్ అడ్డు కాదు

హైదరాబాద్: ఆడపిల్లల డ్రీమ్స్ కు  పీరియడ్స్ అడ్డు కాదని,వారి పురోభిగావృద్ధి కలలను సాకారం కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలని,వారి పీరియడ్స్ సమయంలో కూడా ఆపకుండా ఉండాలని,ఆడపిల్లలను ఆమె ప్రోత్సహించారు. గతంలో పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు...

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసి.. ప్రధాని మోడీ తెలంగాణకి రావాలి..!

రాష్ట్ర విభజన విభజన చట్టం 13వ షెడ్యూల్, సెక్షన్ 93 లో పార్లమెంటు నిండు సభలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసి ప్రధానమంత్రి నరేంద్ర...

పాటల శిఖరం కూలిపోయింది

హైదరాబాద్: నాలుగు కోట్ల మంది ప్రజల హృదయాలలోకి తెలంగాణ అస్తిత్వ పాటను తీసుకెళ్ళిన ప్రజల గొంతుక సాయిచంద్ అనే పాటల శిఖరం కూలిపోయిందని, ఇది పూడ్చలేని లోటు అని తెలంగాణ సాహిత్య అకాడమీ...

విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ది పై అధ్యయనం చేయడానికి  రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లు దక్షిణ కొరియా...

రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటన

రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు పాల్వంచలో గిరిజనులకు పోడు భూముల పట్టాలను మంత్రులు హరీష్...

పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

హైదరాబాద్ : నార్ముల్‌ మదర్‌ డెయిరీ సంస్థ అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి  అన్నారు. హయత్‌నగర్‌లోని నార్ముల్‌ మదర్‌ డెయిరీ సంస్థలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన...

Admin

2155 POSTS
0 COMMENTS
spot_img