Friday, May 3, 2024

Admin

2155 POSTS
0 COMMENTS

కాలంతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్

కాలంతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన..పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో...

ఇకపై పోడు భూములపై సర్వహక్కులు గిరిజనులకే

పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్...

మహబూబాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇవాళ (శుక్రవారం) మహబూబాబాద్‌లో పర్యటిస్తున్నారు. మానుకోటలోని  తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత రూ.5...

ఏ పనైనా సరే అడిగిన వెంటనే చేసి పెట్టే నాయకుడు సీఎం కేసీఆర్

తరతరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యను కూడా పెద్దమనసుతో తీర్చారని తెలిపారు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో పోడు...

ఏకలవ్య స్కూళ్లలో 4,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో (EMRS) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,062 టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ...

పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు

ఖమ్మం  జిల్లా పాల్వంచలోని  సుగుణ ఫంక్షన్‌ హాల్‌ లో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి హరీశ్‌ రావు  పోడు పట్టాలను  గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న...

మిడ్‌ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు, తల్లి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో విషాదం జరిగింది. శభాష్‌పల్లి వంతెన దగ్గర మిడ్‌ మానేరు జలాశయంలో  దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య  చేసుకుంది. మృతుల్లో నాలుగు నెలల పసికందు...

గ్రీన్ ఇండియా చాలెంజ్‎కు మహారాష్ట్రలో విశేష స్పందన

గ్రీన్ ఇండియా చాలెంజ్‎లో భాగంగా తొలి ఏకాదశిని పురస్కరించుకుని రెండు రోజులు మహారాష్ట్ర, సోలాపూర్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపుర విఠలేశ్వరుడి ఆలయంలో మొక్కల పంపిణీ జరిగింది. స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి...

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు డీసీఎం కంటైనర్ లు ఢీకొనడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది....

దొంగ చేసిన పనికి.. అమ్మెనియా గ్యాస్ లీక్, 10 మందికి అస్వస్థత

ఫతేనగర్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీక్ అయి.. 10 మంది అస్వస్థతకు గురయ్యారు. బస్తీ సమీపంలోని ఓ కంపెనీలో కొన్నాళ్లుగా గ్యాస్ సిలిండర్లు వృథాగా పడి ఉన్నాయి. గమనించిన ఓ దొంగ.. సిలిండర్ల నుంచి...

Admin

2155 POSTS
0 COMMENTS
spot_img