మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తూమ్కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.