రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మూడు లేదా నాలుగు నెలల్లో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల...
తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పదోతరగతి ఫలితాలను విడుదల...
తెలంగాణలో ఈనెల 30వ తేదీన పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్ఎస్సీ బోర్డు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది. 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్...
ప్రతిష్టాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ -2024కు దరఖాస్తు నమోదు ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్...
చదువుతో పేదరికాన్ని జయించవచ్చని నిరూపించాడు ఈ రైతు బిడ్డ. మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ జేఈఈ మెయిన్స్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రలోని వాశిం జిల్లా బెల్ఖేడ్...