వైద్యుల నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్ ఫోన్ టార్చ్ లైట్ పెట్టి వైద్యులు చేసిన సిజేరియన్ తీవ్ర వేదనను మిగిల్చింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ...
శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వే పై చిరుత కనిపించడంతో ఎయిర్ పోర్టు అధికారులు అటవీ...
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం అబూజ్ మడ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో ఎనిమిది...
బాంబు బెదిరింపు కాల్స్ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు ప్రముఖ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు...
ఆర్థిక పరిస్థితులు ఓ కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు తన తల్లిని, భార్య, పిల్లలను హతమార్చి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో...