Monday, May 6, 2024
Homeక్రైమ్

క్రైమ్

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రక్కు, 8మంది దుర్మరణం.!

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ట్రక్కకు ఢీకొనడం వల్ల ఈ...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు నక్సలైట్లు హతం.!

నక్సలైట్లపై జరుగుతున్న దాడుల్లో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు నలుగురు నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. నారాయణపూర్ పోలీసులు అబుజ్‌మద్‌లోని తకమెటా ప్రాంతంలో...

చెన్నూరులో విషాదం..ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.!

వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి తన కొడుకు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి...

మనవడిని కొట్టిందని..కోడలిని చంపిన మామ.!

మనవడిని కోడలు కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన మామ..కోడలిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో జరిగింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..విశాకుచెందిన శ్రీనివాస్, సత్యుకుమారిల ఏకైక కుమార్తె నాగశ్రావణిని...

నార్సింగిలో రూ.10లక్షలు సీజ్

వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న నగదును నార్సింగి పోలీసులు ఇవాళ(శనివారం) సీజ్ చేశారు. నార్సింగి ఇన్స్ స్పెక్టర్ హరికృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కోకపేటలోని గర్ బిల్డింగ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics