Sunday, April 28, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

మ్యాన్ గ్రూప్ కు మొదటి సారిగా సీఈవోగా మహిళ

పెట్టుబడుల నిర్వహణ సంస్థ మ్యాన్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. 240 ఏండ్లలో మొదటి సారిగా మహిళా సీఈవో గా రాబిన్ గ్రూను నియమించింది. ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న ల్యూక్ ఎల్లిస్ సెప్టెంబర్...

యూకే పార్లమెంట్ కమిటీ హాల్‎లో ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’

హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ స్థాపన చేసినందుకు, తెలంగాణ సచివాలయానికి డా. బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టినందుకు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నందుకు గానూ.. బ్రిటన్ ఎంపీలు, కౌన్సిలర్లు, ప్రజా...

డోనాల్డ్ ట్రంప్‎కు రూ. 41 కోట్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‎కు గట్టి షాక్ తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు.. స్థానిక జ్యూరీ భారీ జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 41 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని...

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌

పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను పాక్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను ఇవాళ(మంగళవారం) అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌...

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ జడ్జి కూతురు మృతి..!

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతి చెందింది. డల్లాస్‌‎కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్‌ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నిందితుడు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics