ఆస్తి సంబంధించిన గొడవలో కన్నతండ్రిని ముఖంపై విచక్షణ రహితంగా, ఆపకుండా పిడిగుద్దులు కురిపించి, ఆపై కాళ్లతో తన్ని ఆయన మరణానికి కారణమయ్యాడో కుమారుడు. తమిళనాడులోని పెరంబళూరులో ఈ దారుణ ఘటన జరిగింది.
ఓ ప్రైవేటు...
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ( సోమవారం) తెల్లవారుజామున జిల్లాలోని కతియా దగ్గర ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది...
లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడం ద్వారా ఏక పక్షంగా వ్యవహరించిందని, విచారణ సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ(శనివారం)...
గూగుల్, యూట్యూబ్ లలో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం. గూగుల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం … దేశంలో డిజిటల్ ప్రకటనల ప్రచారానికి ఇంత...
వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే ఆలోచన...