ఉత్తరప్రదేశ్లోని వీర్బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో తాజాగా షాకింగ్ కుంభకోణం బయటపడింది. కట్టుతప్పిన కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులను పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు ఆరోపించారు. డబ్బులు...
ప్రతిష్టాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ -2024కు దరఖాస్తు నమోదు ఇవాళ(శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్...
సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్లు స్వల్ప ఉద్రిక్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13...
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన ఓటు వేశారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సామాన్యుల వలే క్యూలైన్లో నిల్చుండి తన ఓటు హక్కును...
భార్య డబ్బులు, ఆస్తిపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టసమ యంలో వాడుకున్నా..ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ...