2024లోకసభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఓ జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన...
దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ(సోమవారం) దేశంలోని పలు ప్రధాన ఎయిర్పోర్ట్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
సోమవారం ఉదయం...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడటానికి ఆయన భార్య సునీత కు జైలు అధికారులు అనుమతిని...
నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పులతో పాటు ట్రాఫిక్ పెరగడం వల్ల మరో రిస్క్ కూడా పొంచి ఉందని తాజాగా...