అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో సుమారు 31 వేల మంది వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఐఎండీ ఇప్పటికే ఆ...
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు చల్లడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు...
హైదరాబాద్: మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీల పెద్ద షాక్. ఆపార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ...
హైదరాబాద్: దేశాన్ని, విపక్షాల కూటమిని నడిపించేందుకు రథసారథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమర్థుడని, ఆయన్ను మించిన నాయకుడు మరొకరు లేరని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తేల్చిచెప్పారు. తెలంగాణ...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాలలో జగన్నాథుని రథయాత్ర...