హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇందులో కోటి 50...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకటించిన ‘సర్ చోటూ రామ్ అవార్డు’ను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు అందజేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస...
నిజామాబాద్: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాల విషంలో ఎంపీ అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతూన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం...
కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే...