హైదరాబాద్ : ప్రస్తుతం నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి.. మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీలో నిల్వనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పార్టీలో...
బీజేపీకి మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కీలక నేతలు డీకే అరుణ, విజయశాంతిలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నుంచి...
తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయితీ మొదలైంది. సీట్ల కేటాయింపుపై ముఖ్య నేతల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. వేములవాడ టికెట్ ను తన కుమారుడికి కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని...
జగిత్యాల : బీజేపీకి ఓటు వేయమని, తాము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్న పద్మశాలి నాయకులు బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ కు కోరుట్ల పద్మశాలి నాయకులు అల్టిమేటం జారీ చేశారు. మెట్ పెల్లి...
రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ...