కర్నూలు,ఏపీ: క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనకొండ మండలం గుడమిరాలకు చెందిన అడ్డాకుల రంగనాయకులు(28) ఆర్ఎంపీ డాక్టర్. పత్తికొండ...
గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కొత్త కార్యాలయం ప్రారంభించి 24 గంటలైనా గడవకముందే దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ బోర్డులను చించి, బయట ఉన్న పార్టీ...
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆయుష్ కమిషర్గా ఎస్బీఆర్ కుమార్ను నియమించగా.. ఢిల్లీ ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా...
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన కూలీలను గురజాల మండలం పులిపాడుకు తీసుకెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. 10...
ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో తెలంగాణకు చెందిన మైనింగ్ అధికారి వీరగంధం శరత్బాబు(60)ను గుర్తు తెలియని కొందరు దండగులు కాల్చిచంపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ సీఎం రమేశ్కు...