ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి తెగబడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో తొలుత చోరీ జరిగింది. రైలులోని...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామంలో కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మర కొండూరు గ్రామానికి...
దేశంలో మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ మాసం సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత...
ఏపీ : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కొన్ని నెలలుగా తీవ్ర ఉష్ణోగ్రత, వడగాల్పులతో తల్లడిల్లిన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది.
ప్రస్తుతం రుతుపవనాలు శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో...
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియరాలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వారి వివరాలు సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
రైళ్ల...