పరిగి: ప్రజలు మనకు 39 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఉండమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. ఎన్నికలకు ముందు ఏమి జరిగింది అనేది కూడా మనం ఒకసారి...
చేవెళ్ల నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎంపి రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్లోల్ల కార్తిక్ రెడ్డి, షాబాద్ జడ్పిటీసి పట్నం...
సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో...
ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులను...
పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అని అన్నారు కేటీఆర్. తాజాగా మీడియాతో కేటీఆర్ తెలంగాణ భవన్ లో చిట్ చాట్ చేశారు. ' ప్రతిరోజు 10 అసెంబ్లీ...