హైదరాబాద్: రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి...
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అహంకారంతో నోరు జారారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీడియా...
హైదరాబాద్: రేవంత్, కోమటిరెడ్డిల వాఖ్యలు వారి భయానికి నిదర్శనం అని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. మట్టిలో కలుపుతామన్న వారు మట్టిలో కలిశారని, చీలుస్తాం అన్న వారు చీకట్లో కలిసి పోయారని, 40...
నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్ కమిటీ మీటింగ్ తెలంగాణ భవన్ లో నేడు ముగిసింది. దీంతో గత 20రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు ముగిసాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.....
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్నట్టు జాతీయ సర్వేలు చెప్తున్నాయి. అత్యధిక స్తనాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నట్టు రిపోర్టులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక శిబిరాలు ఉత్సాహంగా...