ఖమ్మం: శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలానికి చెందిన శ్రీచైతన్య.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.
ఈరోజు కాలేజీ...
ఖమ్మం: పెళ్లి కావడం లేదని ఓ యువతి రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు కి చెందిన పి.సంధ్యాదేవి (29) కి...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఆయన చొరవతో గత...