రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల ఎంపీఓ కళ్యాణితో పాటు రాచులూరు పంచాయతీ సెక్రటరీ నరేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడారు. సిమెంట్ బ్రిక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి కి హెచ్ఎండిఎ నుండి అనుమతులు...
ఇబ్రహీంపట్నం : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న బైక్ను సాగర్...
రంగారెడ్డి జిల్లా: రూ.100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.25 కోట్లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి...
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా...
హైదరాబాద్: ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఅర్ సమీక్షించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,...