వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవర్గం బొంరస్ పేట మండలంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఎన్కేపల్లి గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించారు...
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ పట్టణంలో ఒక కోటి 70 లక్షలతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం...
వికారాబాద్ జిల్లా: సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. సొంత బావే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా...
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన విద్యార్థులకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్ ఇంటర్ సిటీ ట్రైన్ మర్పల్లిలో ఇటీవల ఎంపీ రంజిత్ రెడ్డి, రైల్వే జీఎంకి...