Friday, May 10, 2024

కొడంగల్ నియోజవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ

spot_img

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవర్గం బొంరస్ పేట మండలంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఎన్కేపల్లి గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల యాదవులు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల అధికారులు మరియు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles